హైదరాబాద్ నగరంలో మూసిన కల్లు దుకాణాలను 10 రోజుల్లోగా తెరవకుంటే లక్ష మందితో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తామని గౌడ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు.
ఆ కల్లు దుకాణాలపై కేసు నమోదైంది వాస్తవమే.. ఏడాదిన్నర క్రితం కేసు నమోదైంది కాని ఇప్పటి దాక అది ఎటూ తేలడం లేదు. వారు కోర్టులో డబ్ల్యూపీవేశారు. కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఏమి చేయాలో అర్థం కాక మేము వాట�
ష్.. ఎక్కడి అధికారులు అక్కడే గప్చుప్.. కల్తీ కల్లు ఘటనపై ఎవరూ మాట్లాడవద్దు.. అని సర్కారు అంతర్గత ఆదేశాలు ఇవ్వడంతో ఆబ్కారీ శాఖలో కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు అంతా మీడియాతో దూరంగా ఉంటున్నారు.
కొన్ని రోజులుగా ఎైక్సెజ్, నార్కోటిక్స్ అధికారులు కల్లు దుకాణాలపై దాడులు చేస్తూ గీత కార్మికులను భయాందోళనకు గురిచేస్తున్నారని కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్నగౌడ్ ధ్వజమెత్తారు.