పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల పార్వతీ బరాజ్ను విచారణ కమిటీ కమిషనర్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ శనివారం పరిశీలించారు.ఆయనతోపాటు బృ�
వందల నదులకు భారత్ పుట్టినిల్లు. అందుకే మన దేశాన్ని నదుల దేశంగా కూడా పిలుస్తారు. సింధు నుంచి కావేరి వరకు.. మొత్తం 400కు పైగా చిన్న, మధ్య తరహా, భారీ నదులు మన దేశంలో ఉన్నాయి. కానీ, గుక్కెడు నీటి కోసం తండ్లాట తప్పడ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ప్రజల ముందు బీఆర్ఎస్ బయటపెట్టింది. నాలుగు నెలల క్రితం మేడిగడ్డ బరాజ్లో ఒక ఫిల్లర్ కుంగగా కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులు చేయకుండా విచార�
నియోజకవర్గంలో పార్టీలకతీతంగా అభివృద్ధి చేశానని, తనను మరోసారి ఆశీర్వదించాలని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వేల్పూర్ మండలంలోని అమీనాపూర్, లక్కోర, బా
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. తెలంగాణలోని గోదావరి నదిపై నిర్మించిన బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా చరిత్రకెక్