గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మనుసు పెట్టి పనిచేసి నెరవేర్చానని.. మరోసారి ఆశీర్వదించాలని రాష్ట్ర మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సోమవారం మంత్రి వేముల భీమ్గల్లో నామ�
వానకాలం పంటల సాగు సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలుతీసుకున్నది. ఈ నెల 9న జనగాం జిల్లా బయ్యన్నవాగు నుంచి నీటిని విడుదల చేయనున్నది ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్ విడుదల
కష్టకాలంలో కాళేశ్వర జలధారను చూసి అన్నదాతలు పులకించిపోయారు. ముప్కాల్ పంప్హౌస్ వద్ద ఎస్సారెస్పీలోకి ఎత్తిపోస్తున్న జలాలను చూసి ఆనందపరవశులయ్యారు. సాగు కష్టాలను దూరం చేసేందుకు సీఎం కేసీఆర్, మంత్రి వే�
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రైతులకు ఇబ్బంది లేకుండా వానాకాలం సాగుకు నీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర రోడ్లు- భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్