కాళేశ్వర-ముక్తీశ్వర క్షేత్రాన త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం వేద మంత్రోచ్ఛారణలతో �
మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నుంచే కాళేశ్వరం ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఉదయం 10 గంట లకు మంగళ వాయిద్యాలతో దీపారాధన, గణపతి పూ జ, స్వస్తి పుణ్యాహచనం, రక్షా బంధనం నిర్వహించా రు.
కాళేశ్వరం : పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం దేవస్థానంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కాళేశ్వరంలోని శుభనంధ (పార్వతీ) దేవి, శ్రీమహ సరస్వతి అమ్మవారి ఆలయంలో గురువారం ఉద�