రుణమాఫీ పెద్ద మిస్టరీలా మారిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి విమర్శించారు. ఇప్పటివరకు చేసిన రుణమాఫీ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్వైర్టెజ్మెంట్లు, క్షీరాభిషేకాలు, సంబురాల వంటి డం
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతీ) బరాజ్లో గ్రౌటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. బరాజ్లో డౌన్ స్ట్రీమ్లోని 38వ పిల్లర్ గేట్ వద్ద జరుగుతున్న పనులు వర్షం కారణంగా సోమవారం ఆగిపోయాయి.
ప్రపంచంలో ఏ ప్రాజెక్టుపై జరగనంత దాడి బహుశా ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే జరిగి ఉండవచ్చు. తిప్పిపోతల పథకమని ఒకరు.. కరెంటు చార్జీలు భారమని మరొకరు.. తెల్ల ఏనుగని ఇంకొకరు.. లక్షల కోట్లు వృథా అని.. ఇలా ప్రాజెక్�
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ రాజ్లను పరిశీలించాలని, వాటి నిర్మాణ ప నులను, డిజైన్లను అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి �