బీఆర్ఎస్ ముథోల్ అభ్య ర్థి విఠల్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పని చేయాలని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ సూచించారు. ఎమ్మెల్యేతో కలిసి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మండల కార్యకర్తలతో శుక్రవారం సమావేశం నిర్
Minister Jagadish reddy | సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలోని 13 వార్డులలోనీ 86 మందికి కళ్యాణాలక్ష్మి/,షాదీముబారక్ పథకం కింద మొత్తం 86 లక్షల 1,376 రూపాయలను విద్యుత్ శాఖ మంత్రి రెడ్డి మంజూరు చేయించారు.
మొయినాబాద్ : గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల కి