కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) అంచనా తప్పింది. ఓ సిటీ ప్లాట్ల వేలంతో నిధులు మూటగట్టుకోవాలనుకున్న అత్యాశకు చెక్ పడింది. 13వ విడత ప్లాట్ల వేలంపై కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడంతో బొక్కబోర్లా పడింది. 12 వ
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) విస్తరణకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఆదాయ మార్గాలు పెంచుకోవాలన్న ఆలోచనలతో ప్రభుత్వం కుడా పరిధి విస్తరణకు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) వాటా అమ్మకానికి తెరతీసింది. ఖజానాకు రూ.1,100 కోట్లు సమకూర్చుకునేందుకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 7 శాతం వాటాను విక్ర�
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉనికిచర్లలో 135 ఎకరాల్లో చేస్తున్న లే అవుట్లో ప్లాట్ల వేలానికి సర్వం సిద్ధ్దమైనట్లు కుడా వైస్ చైర్మన్, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. బుధవారం �