కాకతీయ సూపర్ స్పెషాలిటీ ఆస్ప్రతిలోని ఎమర్జెన్సీ విభాగం అలంకార ప్రాయంగా మిగిలింది. ఆధునిక యంత్ర పరికరాలున్నా ప్రభుత్వ నిర్లక్ష్యంతో అత్యవసర సేవలు అందని పరిస్థితి నెలకొంది.
పేరుకే 250 పడకల పెద్దాసుపత్రి అన్నట్లుగా ఉంది కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ పరిస్థితి. శనివారం ఉదయం నుంచి హాస్పిటల్ అవసరాలకు చుక్క నీళ్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటుగా ల్యాబ్ల్లో సేవలు �
పేదల సంజీవనిగా పేరొందిన ఎంజీఎం దవాఖాన, కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యసేవలు అందని ద్రాక్షలా మారాయి. ఉచిత వైద్యమని ఇక్కడికి వస్తే కొందరు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు నిలి�
వరంగల్లోని కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీరు పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్నచందంగా తయారైంది. మౌలిక వసతుల విషయంలో అధ్వాన పరిస్థితి నెలకొన్నది. సోమవారం కురిసిన వర్షానికి హాస్పిటల్కు 3గంటల పాటు విద్యుత
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె ఎంజీఎంహెచ్తోపాటు కాకతీయ సూపర్�
వరంగల్ కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యులు అరుదైన ఘనత సాధించారు. బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి బాధితురాలికి పునర్జన్మనిచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. హనుమకొండ జిల�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొత్త జీవితాలను ప్రసాదిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రజలకు ఆరోగ్య ప్రదాయనిగా నిలుస్తున్న ఎంజీఎం దవాఖాన మరో మైలురాయిని దాట�