12వ శతాబ్దం మధ్య కాలంలో కళ్యాణి చాళుక్యుల ప్రభావం తగ్గడం లేక పూర్తి పతనం తర్వాత వింధ్యకు కింద వెలిసిన మూడు రాజ్యాలు - ఒకటి, తెలంగాణలో ఓరుగల్లు కేంద్రంగా కాకతీయ రాజ్యం. రెండోది, మహారాష్ట్రలో దేవగిరి (ఇప్పటి �
కాకతీయ సామ్రాజ్యాధినేతల్లో రుద్రమదేవి పరిపాలనా కాలం విశేషమైనది. ఆమె కాలంలో నల్లగొండ జిల్లాలోని ఆలుగడప (నేటి ఆలగడప)గ్రామంలో వరద
గోపీనాథ స్వామి ప్రతిష్ఠ జరిగిన సందర్భంలో వేసిన శాసనం ఉంది. శాసన కాలం శ.సం.1186 =
హైదరాబాద్, ఆగస్టు1 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లిలో కాకతీయ ప్రతాపరుద్రుడికి సంబంధించిన తమిళశాసనం ఉన్నదని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీ�
రామప్ప ఆలయం | ఎట్టకేలకు రామప్ప ఆలయానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. కాకతీయుల కళావైభవాన్ని చాటిన ఆలయాన్ని ఆదివారం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
ఈ కోట పేరు నాలుగు ఊర్లకు ఇంటి పేరులా మారిపోయింది. ఈ పేర్ల వెనుక చరిత్రకెక్కని ఘనచరిత్ర ఉంది. ఈ పేరు ఊర్లకే కాదు.. కొందరి ఇంటిపేర్లుగా కూడా కొనసాగుతున్నది. ఇంతకీ ఆ కోట ఎక్కడుంది? దాని చరిత్ర ఏంట
తాళ్లపాక చిన తిరుమలాచార్యుడు 16వ శతాబ్దంలో సంకీర్తన లక్షణం అనే గ్రంథంలో కృష్ణమాచార్య వచనాలను ‘పదములు’ అని పేర్కొని కృష్ణమాచార్యులు వచన వాంఙ్ఞయ ప్రథమాచార్యుడని, సంకీర్తన ప్రథమాచార్యుడని ప్రశంసించాడు. ఆ
ఆక్రమణదారుల సమాచారం లభ్యం! ఆలయ భూముల వ్యవహారంలో అన్ని కోణాల్లో ప్రత్యేక కమిటీ విచారణ మేడ్చల్, మే 8 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్లోని ఆలయ భూముల వ్యవహారంలో ఐఏఎస్ల ప్రత్యేక విచారణ కమిటీ పక�
కాకతీయుల కాలంలో తెలుగుసాహిత్యం ఆస్థానంలో గాక, రాజుల పోషణలోగాక కవులు వ్యక్తులుగా, సంస్థలుగా చేరి ఉద్యమాలను ఆసరాగా చేసుకొని రచించడం ఒక గొప్ప విశేషం. ఒక వైపు శైవం వ్యాపిస్తున్నా, ఇంకోవైపు వైష్ణవాన్ని ఆభిమా
కాకతీయ రాజుల్లో గణపతిదేవుడి తర్వాత కుతుబ్షాహీ కాలంలో కొంత కాలం మాత్రమే ఆంధ్ర ప్రాంతాలు ఏకఛత్రాధిపత్యం కింద ఉన్నాయి. ఆంధ్రభాషను మాట్లాడే ప్రజలందరినీ ఏకఛత్రం కిందకు తెచ్చిన మొదటి వారు కాకతీయులే. ఈ కాలం�