కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ అటవీ డివిజన్ ఎల్లూరు అటవీ ప్రాంతంలో దుండగులు పులిని హతమార్చినట్టు తెలిసింది. అటవీ అధికారులు ఈ విషయంపై అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్టు సమాచారం.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ రేంజ్ పరిధితో పాటు కాగజ్నగర్ మండలం కోసిని డ్యామ్ వద్ద శనివారం మూడో బర్డ్వాక్ ఫెస్టివల్ నిర్వహించగా, పక్షి ప్రేమికులు తరలివచ్చారు. పెంచికల్పేట్ మండ�
కొద్ది రోజులుగా కాగజ్నగర్ అడవులతో పాటు సిర్పూర్-టీ-మహారాష్ట్ర సరిహద్దుల్లో బెబ్బులి సంచరిస్తున్నది. అక్కడక్కడే రోడ్లపై.. పంట చేలల్లో తిరుగుతూ ప్రజలు, వాహనదారులను బెంబేలెత్తిస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రంలోని కాగజ్నగర్-పెంచికల్పేట్ ప్రధాన రహదారి సమీపంలోని హనుమాన్ విగ్రహం వెనుకాల గల ఖాళీ స్థలం విషయమై గ్రామస్తులు-ఫారెస్ట్ అధికారుల మధ్య వివా�
కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అడవుల్లో అరుదైన బార్కింగ్ డీర్ (మొరిగే జింక) అటవీ అధికారుల కెమెరాకు చిక్కింది. ఇది దట్టమైన అడవుల్లో ఉంటుంది. దీనిని
Bird walk festival | కాగజ్నగర్ అడవుల్లో బర్డ్స్ వాక్ ఫెస్టివల్ ప్రారంభమయింది. బర్డ్స్ వాక్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. దీంతో శని, ఆదివారాల్లో కాగజ్నగర్, సిర్పూర్,