కాగజ్నగర్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్కలెక్టర్ శ్రద్ధా శుక్లా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. డివిజన్లోని ఏడు మండలాల ప్రజల సౌకర్యార్థ్�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన వికాస సంకల్ప యాత్రలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పాల్గొన్నారు. ముందుగా గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా, సరస్వతీ దేవి, సేవాలాల్ మహర�
ప్రజల అవసరాలను ఆసరా చేసుకొని వ్యాపారులు వడ్డీల పేరిట వేధిస్తే చర్యలు తప్పవని జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్రావు హెచ్చరించారు. ఎస్పీ సురేశ్కుమార్ ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో వడ్డీ వ్
పార్లమంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. సోమవారం కాగజ్నగర్ పట్టణంలోని వివేకా�