1980లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహి ంచిన కబడ్డీ ఆటగాడు అర్జున్ చక్రవర్తి నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ చక్రవర్తి - జర్నీ ఆఫ్ యాస్ అన్సంగ్ ఛాంపియన్'. విజయరామరాజు, సిజా రోజ్ ప్ర�
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతున్నది. ఇందులో భాగంగా కర్ణాల్కు చేరుకున్న రాహుల్.. కబడ్డీ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించి
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. కరోనా ఆంక్షల నడుమ కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్న ఈ లీగ్లో బుధవారం సెమీఫైనల్ మ్యాచ్లు జరుగనున్నాయి.
నేటి నుంచి పీకేఎల్ ఎనిమిదో సీజన్ బయోబబుల్లో మెగా లీగ్ ఒకే వేదికపై 66 మ్యాచ్లు తొలి పోరులో బెంగళూరు బుల్స్తో యూ ముంబా ఢీ పల్లె నుంచి పట్నం వరకు.. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు.. ప్రతి ఒక్కరినీ అలరి�