రైతులను ప్రోత్సహించేందుకే గ్రామాల్లో బండలాగుడు ఎద్దుల పోటీలు జరుగుతున్నాయని, గ్రామీణ క్రీడలకు కందుకూరు గ్రామం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో భాగంగా చెన్నైలో జరగుతున్న సౌత్ జోన్ స్థాయి మహిళా కబడ్డీ పోటీల్లో ఎంజీయూ జట్టు తొలి మ్యాచ్ విజయం సాధించినట్లు యూనివర్సిటీ స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి డాక్టర్ జి.�
జనవరి 7 నుంచి బెంగళూరులో నిర్వహించే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు శ్రీరాం నారాయణ్ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రవి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్�