భారతదేశానికి తగిన ప్రాథమిక మౌలిక సదుపాయాలు, ఆహారం, నివాసం, విద్య, ఆరోగ్యం వంటి అవసరాలు ఇప్పటికీ అత్యంత ప్రాముఖ్యమైనవేనని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి అన్నారు.
గ్వాలియర్ వేదికగా జరిగిన 51వ జాతీయ సీనియర్ క్యారమ్స్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన శ్రీనివాస్ టైటిల్ విజేతగా నిలిచాడు. బుధవారం జరిగిన పురుషుల ఫైనల్లో శ్రీనివాస్(పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమో�
మానవ సమాజ పరిణామంలో ప్రజాస్వామికీకరణ ప్రక్రియలో ఒకదాని తర్వాత ఒకటిగానో, సమాంతరంగానో సాగిన ఉద్యమాలన్నీ ముందడుగులే. కొన్ని ఉన్నత విలువల్ని ప్రతిష్ఠించినవే. ఇది మలిదశ తెలంగాణ ఉద్యమానికీ, రాష్ర్టావతరణ అనం