సినీనటుడు అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్రెడ్డి వ్యవహరించిన తీరు ఏమాత్రం భావ్యం కాదని బీజేపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ తప్పుబట్టారు.
దేశాన్ని ‘వికసిత్ భారత్'గా మార్చాలని తమ పార్టీ చూస్తుంటే, ‘విభజన భారత్' కోసం కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్ విమర్శించారు.