ఓవైపు అసెంబ్లీలో ఈ ఏడాదికి రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు గ్యాస్ సిలిండర్ల కొరతతో మహిళలు అవస్థలు పడుతున్నారు.
సీఎం రేవంత్ మరోసారి ఢిల్లీ ఫ్లైటెక్కారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఈ 28 నెలల్లో ఆయన 65 సార్లు ఢిల్లీకి వెళ్లారు. బడ్జెట్ సమావేశా లు జరుగుతున్న సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఖర
బాబ్బాబు ఓ రెండు సీట్లిచ్చి మా పరువు కాపాడండి అంటూ వామపక్ష పార్టీలు కాంగ్రెస్ను బతిమాలుకుంటున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి ముందుకు వెళ్లాలనుకున్న వామపక్షాల పరిస్థితి ముందు ను�