వైఎస్ జగన్ ఆస్తుల వ్యవహారంపై నమోదైన కేసులను రోజువారీ విచారణ చేయాలని సీబీఐ కోర్టును హైకోర్టు మరోసారి ఆదేశించింది. ఈ నెల 3న ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై నివేదిక సమర్పించాలని తెలిపింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేలులో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి ఎకరం రూ.1 చొప్పున 5 ఎకరాలను కేటాయించడంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆ సొసైటీని �
రాష్ట్ర మానవహకుల కమిషన్కు సివిల్ వివాదాలు, గృహహింస, కుటుంబ, దాంపత్య వివాదాల పరిషార పరిధి లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మానవ హకుల కమిషన్ జారీచేసిన వేర్వేరు ఉత్తర్వులను సవాల్ చేసిన పలు పిటిషన్లపై ప�
ఉపాధ్యాయుల బదిలీల వివాదంపై ఈ నెల 23 నుంచి తుది విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది. ఉపాధ్యాయుల బదిలీలో దంపతులకు, ఉపాధ్యాయ సంఘ సభ్యులకు అదనపు పాయింట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధా
రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం కొనసాగుతున్నదని, త్వరలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ నియామకాలను చేపట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్�