రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం లో కమ్మ, వెలమ సంఘాల భవనాలకు ఐదు ఎకరాల చొప్పున భూమిని కేటాయించడాన్ని సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం ఆ రెండు కులా�
కనీస వేతన సలహా మండలి చైర్మన్ నియమకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు..ఈ విషయంలోప్రభుత్వ వాదనను తెలియజేయాలని కోరింది. కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్, మండలి చైర్మ�
రాష్ట్రస్థాయి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాల ప్రక్రియ జరుగుతున్నదని, కొంత గడువు ఇస్తే పూర్తి వివరాలను నివేదిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
పాఠశాల రికార్డుల్లో (టీసీల్లో) కుల ప్రస్తావన లేకుండా చూడాల్సిందిగా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ అందిన ఓ లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది. హైదరాబాద్లోని బీహెచ్ఈఎల్ మా�
పశువుల్లో లంపీ చర్మ వ్యాధి (ఎల్ఎస్డీ) నివారణకు అధికారులు తీసుకున్న చర్యలను వివరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, జోగులాంబ గద్వాల జి�
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)లో జ్యుడిషియల్ సభ్యుల నియామకానికి సంబంధించిన నిబంధనలను తెలియజేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.