ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం లంచం తీసుకున్న సరూర్నగర్ సబ్రిజిస్ట్రార్ శ్రీలతతోపాటు ఆమెకు ముడుపులు ఇచ్చినట్టు చెప్తున్న సుదర్శన్ అనే వ్యక్తిపై విచారణ చేపట్టాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్�
సదర్ పండుగ వేళ జంతువులపై హింసను నిరోధించేందుకు చేపట్టిన చర్యలేమిటో వివరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సదర్ వేడుకలకు అనుమతులు ఇచ్చేముందు జంతు హింస నివారణకు చర్యలు చేపట్టాలని ఈ న�
రాష్ట్రంలో కొత్త సినిమా విడుదలయ్యే ప్రతిసారీ టికెట్ ధరల పెంపుపై కేసులు దాఖలవడాన్ని, టికెట్ ధరలను పెంచే అధికారం తమకు ఉన్నదని ప్రభుత్వం చెప్పడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.
కామారెడ్డిలో నామినేషన్ దాఖలు సమయంలో సమర్పించిన పార్టీ బీఫాం పోగొట్టిన కారణంగా మరొకటి ఇస్తే దానిని స్వీకరించేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిరాకరించారంటూ హైకోర్టులో అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్�