జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ర్టాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోగలదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ర్టాలతో పో�
భారత్లాంటి లౌకిక దేశంలో మత విద్వేష నేరాలకు చోటు లేదని సుప్రీంకోర్టు నొక్కిచెప్పింది. విద్వేష ప్రసంగాలపై రాజీ పడే ప్రస్తకే లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ సమస్యను గుర్తిస్తేనే పరిష్కారం సాధ్యమవుతుం
నోట్లరద్దు కోసం కేంద్రం చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపే విషయంలో ఆర్బీఐ సొంతంగా
ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు కనిపించలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు, ప్రజా ప్రతినిధులు స్వయం సంయమనం పాటించాలని, ఇతరులను కించపరిచే లేదా అవమానపరిచే వ్యాఖ్యలు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రజాప్రతినిధుల వాక్ స్వాతంత్య్రంపై
పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకున్న నిర్ణయం సరైనదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వచ్చిన ఫలితం ఆధారంగా నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుపట్టలేమని తెలిపిం