గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలన్న వినతులపై ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు టీఎస్పీఎస్సీ నివేదించింది. ఈ నెల 29, 30న జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ డీ మహేశ్ సహా 150 మంది అభ్యర్థు�
ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది అనుచితంగా ప్రవర్తించి న్యాయమూర్తికి నోటీస్ ఇవ్వడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. పర్యాటక శాఖకు చెందిన కేసులో విచారణ సందర్భంగా జస్టిస్ మాధవీదేవి ఎదుట విచారణ సమ