న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పని చేయాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తెలిపారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ సివిల్
జయశంకర్ భూపాలపల్లిలోని మేడిగడ్డ కుంగుబాటుపై కింది కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేసిన వ్యక్తి మరణించిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ అవసరం లేదని హైకోర్టు అభిప్రాడింది.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసు నమోదు చేసిందని ఆయనపై అవినీతిపరుడనే ముద్ర వేసి రాజకీయంగా, వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలనే ప్�
లగచర్ల ఘటనకు సంబంధించి నమోదైన కేసుల్లో పోలీసులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్టున్నదని హైకోర్టు అభిప్రాయపడింది. ఒకే ఘటన మీద మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంపై
ఆగ్�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతున్న తీరును తప్పుపడుతూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహాటీవీ చానళ్లలో చర్చా కార్యక్�