విద్వేషపూరిత ప్రసంగాలు తీవ్రమైన నేరాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఇలాంటి ప్రసంగాలపై ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదాసీనంగా వ్యవహరించరాదని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ర్టాలకు తేల్చి చెప్పింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసును వేగంగా విచారించడానికి సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసన�
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి సీఎం కేసీఆర్ విడుదల చేసిన కమల్ ఫైల్స్ వీడియోను బుధవారం సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ‘అవినీతిపరులు దేశాన్ని నాశనం చేస్తున్నారు. ధనబలంతో తప్పించుకుంటున్నారు’ అంటూ