ఎప్సెట్-24 ఫలితాలల్లో ట్రినిటీ జూనియర్ కళాశాలల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని కళాశాల ఫౌండర్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, కళాశాల చైర్మన్ ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
జిల్లా కేంద్రంలోని అక్షర జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో విజయ ఢంకా మోగించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయ్కుమార్ విద్యార్థులను గురువారం అభినందించారు. బైపీసీలో ఆయేషా ఇస్రా సిద్దికి 4
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మంత్రిక కేటీఆర్ ప్రత్యేక చొరవతో సర్వాంగ సుందరంగా రూ పుదిద్దుకున్నది. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన చేస్తుండడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతున్�