పాలమూరు, ఏప్రిల్ 25 : జిల్లా కేంద్రంలోని అక్షర జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో విజయ ఢంకా మోగించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయ్కుమార్ విద్యార్థులను గురువారం అభినందించారు. బైపీసీలో ఆయేషా ఇస్రా సిద్దికి 437/440, భార్గవి 436/440, లక్ష్మీప్రియ 436/440, సానియా ఆఫ్నైన్ 436/440, సౌమ్య 431/440,
ఎంపీసీలో అఖిల్గౌడ్ 462/470, కృతిశ్రీ 460/470, కౌశిక 457/470, వర్షిత 457/470 మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో సుహారీత్ భరద్వాజ 988/1000, శిరీష 976/1000, గాయత్రి నేహా తబస్సుం 973/1000, త్రిపుర 967/1000, రేష్మిత 946/1000, బైపీసీలో ఆమీనా తబస్సుం 974/1000, ఆసియా తబస్సుం 960/1000, అస్మాసిద్దికి 953/1000 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ ఫణిప్రసాద్ అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రశంసించారు.