ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల ఫలితాలను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ గురువారం విడుదల చేసింది. ఎస్సెస్సీలో 51.20 శాతం, ఇంటర్లో 52.72 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు పేర్కొంది.
జిల్లా కేంద్రంలోని అక్షర జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో విజయ ఢంకా మోగించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయ్కుమార్ విద్యార్థులను గురువారం అభినందించారు. బైపీసీలో ఆయేషా ఇస్రా సిద్దికి 4
ఇంటర్ పరీక్ష ఫలితా ల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామానికి చెందిన నేతి యాకయ్య-యాకమ్మల కూతురు అశ్విని(17) జిల్లా కేంద్రంల