పాలమూరు జిల్లాలో కారుణ్య నియామకాలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటి వరకు 49 మందికిపైగా జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతర స్థానిక సంస్థల ఉద్యోగుల వారసులు దరఖాస్తు చేసుకున్నారు.
గ్రూప్-4లో మరో 141 ఉద్యోగాలను కలుపుతూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకొన్నది. కొత్త ఉద్యోగాలకు శుక్రవారమే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా, శనివారమే టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసింది.
49,328 మంది పాస్ అదనంగా చేర్చిన 3 మార్కులు హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ నెల 4న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఫలిత�
దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు రాత పరీక్షతోనే పారదర్శకంగా ఎంపిక మాయమాటలు చెప్పే వారి సమాచారం ఇవ్వండి సింగరేణి డైరెక్టర్ (పర్సనల్) ఎస్.చంద్రశేఖర్ కొత్తగూడెం, సింగరేణి ఆగస్టు 25: సింగరేణిలో177 ఎక్స్టర్న�