Power Crisis | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దాంతో చాలా రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో కరెంటు కోతలు వేధిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కరెంటు కోతల సమస్య మరి
వచ్చే ఏడాది జరుగనున్న మెన్స్ టీ20 వరల్డ్ కప్కు (T20 world cup) వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మొత్తం పది వేదికల్లో మ్యాచ్లు నిర్వహించున్నారు. వరల్డ్ కప్ (World cup) షెడ్యూల్ ఇంకా ఖరారుకానప�
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ ఏసీసీ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 60 శాతం తగ్గి రూ.227.35 కోట్లకు పరిమితమైనట్లు
రాష్ట్రవ్యాప్తంగా జూన్లో సాధారణం కంటే 16% అధిక వర్షపాతం నమోదైంది. జూన్లో సాధారణ వర్షపాతం 129 మిల్లీమీటర్లు కాగా ఈసారి 151 మి.మీ కురిసినట్టు రాష్ట్ర భూగర్భజల శాఖ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. క�
నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం అవుతున్నది. బంగాళాఖాతంలో గాలులు బలహీనంగా ఉండటంతో రుతుపవనాల రాక మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈ నెల14వ తేదీ తరువా�
ఆషాఢ మాసం ఆధ్యాత్మిక ఉత్సవాలైన బోనాలకు నగరం సన్నద్ధమవుతున్నది. ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. జూలై 17న సికింద్రాబాద్ ఉజ్జయిని, 24న పాతబస్తీ లాల్దర్వాజ, 28న గోల్కొండ బోనాలతో ఉత్సవాల�
రాష్ట్రవ్యాప్తంగా జూన్ నెలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.