ముంబై జాతీయ రహదారి పక్కన నగర శివారు ప్రాంతామైన కూకట్పల్లి.. హైటెక్సిటీ రాకతో శరవేగంగా అభివృద్ధి చెందింది. హైటెక్సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం, ఉద్యోగ ఉపాధి కోసం దేశంలోని పలు ప్రాంతాల ప్రజలు నగరా
పాలమూరు పట్టణం కొత్త రూపు సంతరించుకున్నది. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కృషితో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. రూ.10 కోట్లతో చౌరస్తాల సుందరీకరణ పనులు చకచకా సాగుతున్నాయి. సుభాష్ చంద్రబోస్ చౌరస్
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో జాతీయ, రాష్ట్ర రహదారుల వద్ద 11 జంక్షన్లను జాతీయ రహదారుల సంస్థ ప్రతిపాదించింది. అలాగే, రీజినల్ రింగ్ రోడ్డు వెంట ఉన్న జడ్పీ, పంచాయతీరాజ్, పంట పొలాల వద్దకు వెళ్లే రోడ్ల �