దేశవ్యాప్తంగా వచ్చే నెల 1 నుంచి సింగిల్ యూజ్ (ఒకసారి వాడిపారేసే) ప్లాస్టిక్పై నిషేధం అమల్లోకి రానున్నది. దీంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, స్ట్రాలు, కప్పులు, కవర్లు వంటివి కనుమరుగు కానున్నాయి.
న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా అగ్నివీరులను రిక్రూట్ చేసుకునేందుకు ఇండియన్ ఆర్మీ ఇవాళ నోటిఫికేజన్ జారీ చేసింది. రిక్రూట్మెంట్ ర్యాలీలకు జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నట్లు �
TTD | తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేసింది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి టికెట్లను వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించింది
కొన్ని చరాస్తుల విలువను తగ్గించిన కారణంగా ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబ్ నికరలాభం భారీగా క్షీణించింది. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభం 76 శాతం క్షీణించి రూ. 87.5 కోట్లకు తగ్గింది. నిరుడ�
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో స్వామివారి ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ (TTD) నిర్ణయించింది. జూలై నెలాఖరు వరకు ఏకాంతంగ�
రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్సెట్ నోటిఫికేషన్ను మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేయనున్నది. ఎడ్సెట్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా జూలై ( July ) నెలలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) ఏజెన్�