తెలంగాణ తల్లి విగ్రహాల రూపాన్ని మార్చి కొత్త విగ్రహాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను వెచ్చించడాన్ని తప్పుబడుతూ రచయిత జూలూరి గౌరీశంకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై మంగళవారం హైకో
తెలంగాణ ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలంగా రాష్ట్రంలో తెలుగు భాషకు పట్టాభిషేకం జరుగుతోంది. సాహిత్య వికాసానికి, భాషాభివృద్ధికి తెలంగాణ సాహిత్య అకాడమీ అవిరళ కృషి చేస్తోంది. ‘మన ఊరు - మన చరిత్ర’లో వేలాదిమంది విద�
మతోన్మాదంతో దేశం ప్రమాదంలో పడిందని ప్రస్తుత పరిస్థితులలో దేశాన్ని రక్షించే బాధ్యత యువతరానిదేనని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నా రు.