Maganti Gopinath | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య నిర్వహించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నాయకుడు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం తీవ�
పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణానికి చింతిస్తూ సంతాపం తెలిపారు. గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోట�
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. గత కొన్ని రోలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.
టీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాత విద్యాశాఖలో సమూల మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే మాగం టి గోపీనాథ్ అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందుబాటుల�
– ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు – మూడ్రోజుల పాటు జరుగనున్న ఉత్సవాలు – తొలిరోజు అశా వర్కర్లు, ఏఎన్ ఎంలు, పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం – అంబరాన్ని అంటిన మహిళా బంధు సంబుర�
హైదరాబాద్ : నగరంలోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని చెస్ట్ హాస్పిటల్ స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపీనాథ్ ఆధ్వర్�
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. గురువారం వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్ కాలనీ కమ్యూనిటీ �