JSW-Volkswagen EV Cars | దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థ జేఎస్డబ్ల్యూ, జర్మనీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్ జత కట్టాయని తెలుస్తున్నది. రెండు సంస్థలు కలిసి భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయనున్నాయి.
JSW Group-EV Cars | దేశీయంగా పేరొందిన కార్పొరేట్ సంస్థల్లో ఒకటి జిందాల్ స్టీల్ వరల్డ్.. జేఎస్డబ్ల్యూ గ్రూప్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు, ఈవీ బ్యాటరీలు, ఈవీ విడి భాగాల తయారీ రంగంలోకి అడుగిడనున్నది.
ఎలక్ట్రానిక్ వాహన విభాగంలోకి మరో వ్యాపార దిగ్గజం ప్రవేశించబోతున్నది. దేశవ్యాప్తంగా ఈవీ వాహన మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి జేఎస్డబ్ల్యూ ప్రణాళికలను రచిస్తున్నది. ఇందుకోసం ఎంజీ మోటర�
తెలంగాణ రాష్ట్రం పట్ల మంత్రి కేటీఆర్కు ఉన్న ముందుచూపు, దార్శనికత అభినందనీయమని జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్, ఎండీ సజ్జన్ జిందాల్ ప్రశంసించారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన చేస్తున్న �