Journalists | కొల్లాపూర్ పట్టణం ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరుకున్నాయి. మంత్రిగా ఉన్న జూపల్లి భేషజాలకు పోకుండా వెంటనే ఇండ్ల స్థలాలు మంజూరు చే�
TWJF | కొల్లాపూర్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ బుధవారం కొల్లాపూర్ పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలను టీడబ్ల్యూజేఎఫ్ సంఘ నాయకులు ప్రారంభించారు.
కరీంనగర్లో జర్నలిస్టుల ఇండ్ల స్థలాలను ప్రభుత్వం రద్దుచేయడం శోచనీయమని, జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే దసరా కానుక ఇదేనా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు.
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి ఆయా హౌసింగ్ సొసైటీల ప్రతినిధులతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు.