జర్నలిస్టు అక్రెడిటేషన్ కార్డుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-252ను సవరించాల్సిందేనని టీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది. డెస్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ల బదులు మీడియా కార్డులు ఇస్తామనడం
జర్నలిస్టులకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ మండిపడ్డారు. శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.
జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డుల జారీకి మరో రెండు నెలల సమయం పట్టనున్నది. దీంతో ప్రస్తుత కార్డుల గడువును ఫిబ్రవరి 28 వరకు అధికారులు పొడిగించారు. అలాగే బస్పాస్ల గడువును కూడా ఫిబ్రవరి చివరి వరకు �
జర్నలిస్టుల హక్కుల సాధనకు పొరాడుతామని, అక్రిడిటేషన్లు తగ్గిస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర మీడి యా అకాడమీ మాజీ చైర్మన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయ
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రెడిటేషన్ జారీకి విధి విధానాల రూపకల్పనకు నూతన కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్గా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి, సభ్యులుగా ఆంధ్రజ్యోతి ఎడ�
అధికారిక విడుదల ప్రకారం 2022-24 సంవత్సరానికి అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం సమాచార, పౌర సంబంధాల శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే ఉన్న అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు 30.06.2022తో ముగుస్తుంది. 2022-24 సంవత్సరా�