M4M Movie | 'మల్లెపూవు', 'మెంటల్ కృష్ణ' వంటి విభిన్న చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు పొందిన మోహన్ వడ్లపట్ల, తొలిసారిగా మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎం4ఎం’ (M4M - Motive For Murder).
Jo Sharma | అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ "M4M (మోటివ్ ఫర్ మర్డర్)" మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘M4M’ (మోటివ్ ఫర్ మర్డర్) చిత్రం విడుదలకు సిద్ధమైంది.
జోశర్మ, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎమ్4ఎమ్' (మోటివ్ ఫర్ మర్డర్). స్వీయ నిర్మాణ దర్శకత్వంలో మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు
స్వీయ దర్శకత్వంలో సాయివెంకట్ నటిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. జోశర్మ కథానాయిక. సాయిప్రసన్న, ప్రవల్లిక నిర్మాతలు. త్వరలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
జోశర్మ ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘ఎమ్4ఎమ్' (మూటీవ్ ఫర్ మర్డర్). స్వీయ దర్శకనిర్మాణంలో మోహన్ వడ్లపట్ల రూపొందించారు. త్వరలో తెలుగుతో పాటు ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు.
మల్లెపువ్వు, మెంటల్కృష్ణ, కలవరమాయే మదిలో వంటి చిత్రాలను తీసిన నిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఎమ్4ఎమ్' (మోటివ్ ఫర్ మర్దర్). సంభీత్ ఆచార్య, జోశర్�