ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్లో తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్లో బరిలోకి దిగిన హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించగా లక్ష్యసేన�
All England Badminton | ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్- 2024 సింగిల్స్ సెమీ ఫైనల్లో భారత్ ఆటగాడు లక్ష్య సేన్.. ఇండోనేషియా ఆటగాడు జొన్నా చిరిస్టి చేతిలో ఓటమి పాలయ్యాడు.
ఇండోనేషియా బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ 12వ ర్యాంకర్ భారత షట్లర్ లక్ష్యసేన్ పోరు ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో లక్ష్య సేన్ 21-15, 10-21, 13-21 స్కోరుతో ఆసియా గేమ్స్ చాంపియన్, మూడో ర్యాంకర్ జొనా