Shashi Tharoor : లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు దాటుతాయని బీజేపీ చెప్పుకోవడం ఓ జోకు అని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. 300 సీట్లు దాటడం కూడా అసాధ్యమని, ఆ పార్టీ 200 సీట్లకే ఛాలెంజ్ చేస్తోందని ఆయన ఆరోపించారు.
DMK Files | తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేసిన ఆరోపణలను డీఎంకే నేతలు ఖండించారు. డీఎంకే ఎంపీ ఆర్ఎస్ భారతి ఈ ఆరోపణలను జోక్ అని అన్నారు. ఆయన పేర్కొన్న డీఎంకే నేతలంతా తమ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ల
హైదరాబాద్ కోఠి ఈఎన్టీ దవాఖానలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య శుక్రవారం ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకొన్నది. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకొనే
బండి సంజయ్ తీరు మరీ విడ్డూరం. అయిదు లక్షల ఉద్యోగాలిస్తానన్నారని కేసీఆర్ మీద విమర్శ చేస్తారు. ఆ మాట ఎప్పుడన్నారు? ఎక్కడన్నారు? అనే ప్రశ్నకు ఆయన జవాబివ్వరు. మరీ బరితెగించి.. ఉద్యోగాలివ్వకపోతే బడితె పూజ చే�