ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్యూఎస్యూ) 2024 ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం అభ్యర్థులు మరోమారు తమ ఆధిపత్యాన్ని చాటారు.
ప్రధాని మోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ యాజమాన్యం అడ్డంకులు సృష్టించిందని జేఎన్యూఎస్యూ విద్యార్థి నేతలు ఆరోపించార�
JNU | దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ వర్సిటీలో (JNU) విద్యార్థి సంఘాల మధ్య చెలరేగిన వివాదం పరస్పర దాడులకు దారితీసింది. శ్రీరామనవమి రోజు మాంసాహారం వడ్డించడంపై తలెత్తిన లొల్లి కాస్తా పెద్దదిగామారడంత