కార్నెజియా మిల్ల న్ యూనివర్సిటీ (సీఎంయూ-యూఎస్ఏ)లో జాయింట్ ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 16న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు జేఎన్టీయూ అధికారులు వెల్లడించారు.
ఆయనో విద్యావేత్త. ప్రజాప్రతినిధి కూడా.. ఇంకా చెప్పాలంటే పారాచూట్ లీడర్. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. రాత్రికి రాత్రే ఎమ్మెల్యే అయిపోవాలి అన్నట్లుగా ఆయన వ్యవహారముంటుంది. ఈ తొందరపాటుతోనే పార్ట�
ఎంసెట్ పరీక్షాకేంద్రాలను పెంచాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే దరఖాస్తులు 3 లక్షలు దాటాయి. ఈ నేపథ్యంలో కొత్తగా 15 నుంచి 20 సెం టర్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.