రాష్ట్రంలోని ప్రభుత్వం జూనియర్ కాలేజీలలో 14 ఏండ్ల సంవత్సరాల తర్వాత జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక కీ కూడా విడుదల చేసి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కూడా స్వ�
గురుకులాల్లోని జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) గురువారం సాయంత్రం విడుదల చేసింది.