న్యూఢిల్లీ, నవంబర్ 22: టెలికం దిగ్గజం రిలయన్స్ జియోకు తొలిసారి షాక్ తగిలింది. ప్రతి నెల లక్షల్లో కస్టమర్లను ఆకట్టుకుంటున్న జియో..సెప్టెంబర్లో 1.9 కోట్ల మంది కస్టమర్లను కోల్పోయింది. దీంతోపాటు వొడాఫోన్ ఐ
రిలయెన్స్ ఏం చేసినా, మార్కెట్లోకి ఏ కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చినా సంచలనమే. నాలుగేళ్ల కిందట జియో ఫీచర్ ఫోన్ను రిలీజ్ చేసినప్పుడు.. కేవలం రూ.1500కే అది కూడా మూడేళ్ల తర్వాత తిరిగిస్తే ఆ మొత్తం తిరిగి
ముంబై: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన జియో ఫోన్ వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పింది. కరోనా విపత్తు సమయంలో ఉచిత ఔట్గోయింగ్ కాల్స్ను అందించనున్నట్లు ప్రకటించింది. కరోనా విపత్తు ముగిసేవరకు నెలకు 30