Earthquake | రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలోని ఝున్ఝును (Jhunjhunu) పట్టణంలో ఆదివారం ఉదయం స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.1 గా నమోదైంది.
రాజస్థాన్లోని ఝుంఝును జిల్లాలో ఆత్మాహుతి యత్నం చేసిన ఓ రైతు కుటుంబానికి పోలీసులు రూ.9.91 లక్షలు జరిమానా విధించారు. విద్యాధర్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 10న చితిపై కూర్చున్నారు.
అత్యధిక కాలం పింఛన్ తీసుకున్న వ్యక్తిగా రికార్డుల్లో నిలిచిన బోయత్రామ్ దుడి కన్నుమూశారు. ఎక్స్ సర్వీస్ మెన్ అయిన రాజస్థాన్లోని ఝున్ఝునుకు చెందిన బోయత్రామ్ (100) కన్నుమూశారు.
జైపూర్ : రాజస్థాన్ ఝున్ఝును జిల్లాలోని ఉదయపూర్వతి పోలీస్స్టేషన్ విషాదకర ఘటన చోటు చేసుకుంది. నలుగురు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మట్టిలో కూరుకుపోయారు. ఈ ముగ్గురు చిన్నారులు మృతి చెందగా.. మరొ�