Jeep India | జీప్ ఇండియా తన ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా జీప్ కంపాస్, జీప్ మెరిడియన్ కార్లపై గరిష్టంగా రూ.2.50 లక్షల క్యాష్ బెనిఫిట్లు ఆఫర్ చేసింది.
లేటెస్ట్ త్రీ- రో ఎస్యూవీ జీప్ మెరిడియన్ లాంఛ్ అయింది. ఈ వాహనానికి ఇప్పటికే 5 వేలకు పైగా బుకింగ్లు వచ్చాయి.న్యూ జీప్ మెరిడియన్ రూ 29.90 లక్షల నుంచి రూ 36.95 లక్షల వరకూ అందుబాటులో ఉంటుంది. ఇవి కేవలం ప్రా�
దేశీయ మార్కెట్లోకి ప్రీమియం డీ-ఎస్యూవీ సెగ్మెంట్లో సరికొత్త మోడల్ మెరిడియన్ను పరిచయం చేసింది జీప్. ధర రూ.29.90 లక్షలుగా నిర్ణయించింది. ఈ వాహనానికి ఇప్పటికే 5 వేలకు పైగా బుకింగ్లు వచ్చాయి.