దేశీయ మార్కెట్లోకి ప్రీమియం డీ-ఎస్యూవీ సెగ్మెంట్లో సరికొత్త మోడల్ మెరిడియన్ను పరిచయం చేసింది జీప్. ధర రూ.29.90 లక్షలుగా నిర్ణయించింది. ఈ వాహనానికి ఇప్పటికే 5 వేలకు పైగా బుకింగ్లు వచ్చాయి.
కేవలం 10.8 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ జీప్.. గంటకు 198 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.