జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫైనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. ఫిజిక్స్లో రెండు ప్రశ్నలను విరమించుకున్నట్టు తెలిపింది. వాస్తవానికి గురువారమే ఫైనల్ కీని విడుదల చేసినప్
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం ప్రకటించింది. వచ్చే నెల 2 నుంచి దేశవ్యాప్తంగానూ, 15 విదేశీ నగరాల్లోనూ ఈ పరీక్షలు జరుగు
జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలో బీసీ గురుకుల ఇంటర్ విద్యార్థులు సత్తా చాటారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 92 మంది అబ్బాయిలు, 65 మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించారు.
జేఈఈ మెయిన్ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం కేంద్ర విద్యాశాఖ పలు చర్యలు తీసుకొన్నది. అభ్యర్థుల్లో టెన్షన్ను దూరం చేసేందుకు టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్ల (టీపీసీ)ను ఏర్పాటు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన�