జేఈఈ పేపర్-2 (బీ ఆర్క్, బీ ప్లానింగ్) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. జనవరి 29న ఈ రెండు పరీక్షలు నిర్వహించగా, ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది.
జేఈఈ మెయిన్ 2026 ఫస్ట్ సెషన్ ఫలితాలలో ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. మొదటి సెషన్ ఫలితాల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉమ్మడి పాల�
JEE Main | జేఈఈ మెయిన్-2026 (JEE Main-2026) ఫలితాల కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో NTA అధికారులు సోమవారం ఉదయం ఫైనల్ కీ విడుదల చేశారు. ఏ క్షణంలోనైనా ఫలితాలను విడుదల చేసే అవక�
JEE Main 2026 | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్షల తేదీలను వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. పరీక్షలకు దరఖాస్తు తేదీలు, పరీక్షల తేదీలకు సంబంధించిన వివరాలతో కూడిన షెడ్యూల్�