జేఈఈ మెయిన్ -1 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు అద్భుత విజయాలు నమోదు చేశాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ఏడాది శ్రీచైతన్య విద్యార్థులు మునుపెన్నడూ లేనివిధంగా సంచలన రికార్డులు సృష్టించారు.
జేఈఈ మెయిన్ -1 ఫలితాల్లో దేశవ్యాప్తంగా నారాయణ విద్యాసంస్థలకు చెందిన ముగ్గురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించి రికార్డు సృష్టించారు. దీంతోపాటు 5 రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్�
జేఈఈ మెయిన్-1 ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదలకానున్నాయి. వీలైతే 12కు ముందే ఫలితాలు వెల్లడించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ/ఎన్టీఏ భావిస్తున్నది. జేఈఈ మెయిన్-1 పరీక్షలు ఈ నెల 21న ప్రారంభమయ్యాయి. పేపర్-1 పరీక్షల�
జేఈఈ మెయిన్1లో మొదటిరోజు తొలి షిఫ్ట్ పరీక్ష రాసిన వారిలో ఏకంగా ఎనిమిది మంది అభ్యర్థులు వంద పర్సంటైల్ మార్కులను సొంతం చేసుకొన్నారు. మొదటిరోజు పేపర్ సులభంగా రావడం..
జేఈఈ మెయిన్1 ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ఆల్టైమ్ రికార్డు సృష్టించారని నారాయణ గ్రూప్ డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.