మరో రెండు రోజుల్లో జేఈఈ పరీక్షకు హాజరవ్వాల్సిన ఓ 18 ఏండ్ల విద్యార్థి హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జేఈఈ ఎంట్రెన్స్ పరీక్షల కోచింగ్కు ముఖ్య కేంద్రంగా ఉన్న రాజస్థాన్ కోటా నగరంలో ఆదివారం ఈ ఘటన చోటు చ�
జేఈఈ పరీక్షల్లో ఈ ఏడాది కొత్తగా డిజిలాకర్ రిజిస్ట్రేషన్ను ప్రవేశపెట్టారు. పరీక్షకు హాజరయ్యే వారు డిజిలాకర్/అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని ఎన్టీఏ సూచించింది.
ఖమ్మం జిల్లా విద్యార్థి భూక్యా లోహిత్ను అదృష్టం వెక్కిరించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ పరీక్షలో ర్యాంకు సాధించిన లోహిత్.. ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు.
రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్-24 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే ఎడ్సెడ్ మొదటి సెట్ కమిటీ సమావేశం శనివారం ఉన్నత విద్యామండలి కా
జేఈఈ మెయిన్-1 పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న పేపర్-2 (ఏ) బీఆర్క్, పేపర్ -2 (బీ) బీ ప్లానింగ్ పేపర్లకు పరీక్ష నిర్వహించనున్నారు.
హైదరాబాద్ : జేఈఈ మెయిన్ (సెషన్ -2) దరఖాస్తులకు షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం విడుదల చేసింది. జూన్ 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 30న రాత్రి 9 గంటల వరకు దరఖా�