అతిగా మద్యం సేవించి.. రాత్రంతా నగరాన్ని చుట్టేందుకు కారులో వెళ్లిన పోకిరీల నిర్లక్ష్యం.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ అమాయకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్�
KP Vivekanand | పచ్చదనంతోనే మానవాళి మనుగడకు దోహదం చేకూరుతుందని, ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరా ప్రాంతాల్లో మొక్కను నాటి దానిని సంరక్షించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) పిలుపునిచ్చారు.
ఈత సరదా ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఈ ఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... జీడిమెట్ల ఎన్సీఎల్ సింధూ అపార్ట్మెంట్ ప్లాట్ 510లో నివాస�
సికింద్రాబాద్ : ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంట్లోకి చొరబడిన అగంతకులు ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ యువతి ప్రతిఘటించడంతో ఇద్దరు ఆగంతకులు అక్కడి నుంచి పరారయ్యారు.ఈ ఘటన బోయిన్పల్లి పోలీసు స్టేషన�